QUARANTINE

    కరోనా పంజా, ప్రజలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

    March 19, 2020 / 02:44 AM IST

    తెలంగాణ ప్రజలను కరోనా వైరస్‌ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి

    కరోనా భయం.. కేంద్రమంత్రి మురళీధరన్ గృహ నిర్భందం

    March 17, 2020 / 07:41 AM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రమంత్రి మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని,ఢిల్లీలోని తన అధికారిక నివాసనం నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే కరోనా వైరస్ సోకి�

    కరోనా పేషెంట్‌కు ట్రీట్మెంట్ చేసిన కర్ణాటక డాక్టర్‌కు సోకిన వైరస్

    March 17, 2020 / 05:53 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 127కు చేరింది. భారత్ లో ఇప్పటివరకు మూడు కరోనా మరణాలు సంభవించాయి. గత వారం… కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి మరణించిన విషయం తెల�

    కరోనా లక్షణాలను దాచిపెడితే…6నెలలు జైలు శిక్ష

    March 16, 2020 / 09:44 AM IST

    కరోనా(COVID-19)పై ప్రపంచదేశాలన్నీ బిగ్ ఫైట్ చేస్తున్నాయి. కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిర్ణయాలే తీసుకుంటున్నాయి. అయితే ఇందులో భాగంగా శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా �

10TV Telugu News