Home » QUARANTINE
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 26 రోజుల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని ఆయన తేల్చిచెప్పారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో వై�
పశ్చిమ గోదావరి జిల్లాలో దుబాయ్ నుంచి వచ్చి…స్వీయ నిర్బంధం కాలేదని ఒక యువకుడి పైన అతని కుటుంబ సభ్యులపైనా లాఠీ చార్జి చేసిన ఎస్సైని డీజీపీ సస్పెండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇ�
కరోనా ఎఫెక్ట్ : హోమ్ క్వారంటైన్.. అక్కినేని నాగ చైతన్య ఫోటో షేర్ చేసిన సమంత..
ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే చైనా వ్యాపార సంస్థలు షట్ డౌన్ ను ఎత్తేశాయి. అంతేకాకుండా విమాన సర్వీసులను పునరుద్ధరించడమే కాకుండా ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభించేస్తున్నారు. ప్రపంచంలో రెండో
నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 242 రోజుల తర్వాత ఇవాళ(మార్చి-24,2020)విడుదల చేశారు. కరోనా కట్టడి సందర్భంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న
కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�
కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోతోంది. ప్రపంచదేశాల్లో ఎక్కడికెక్కడ లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు జనసంచారం లేకుండా లాక్ డౌన్ చేస్తున్నాయి ఆ దేశ ప్రభుత్వాలు.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్న�
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన హైదరాబాద్ వ్యక్తిని బలవంతంగా గృహ నిర్భందం చేశారు అపార్ట్మెంట్ వాసులు. అతను 14రోజుల పాటు ఐసోలేషన్లో ఉండగా మధ్యలోనే బయటకు వెళ్లేందుకు సిద్ధం అవడంతో ఇంట్లో బంధించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బంజారా హిల్స్ ప�
ఆంధ్రప్రదేశ్నూ కరోనా కలవరపెడుతోంది. ఏపీలో ఇప్పటి వరకు మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకుగురవుతున్నారు. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడికి అప్రమత్తమైంది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు ప
భారత్లో కరోనా వైరస్ నెమ్మదిగా విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నప్పనటికీ కొందరి నిర్లక్ష్యం కారణంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. వ�