Home » QUARANTINE
తబ్లిగీ జమాత్ సభ్యులను క్వారంటైన్ కోసం తమ పొరుగునే ఉన్న స్కూల్ నుంచి వేరొక చోటుకి తరలించాలంటూ ఢిల్లీలోని గులాబి బాగ్ ఏరియా నివాసితులు ఆందోళనకు దిగారు. తబ్లిగీ సభ్యుల వల్ల తమ ఏరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం
హాస్పిటల్ లో చేరిన వాళ్లలో దాదాపు 70శాతం మందికి కరోనా కన్ఫామ్ అవుతుంది. చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తున్నా కరోనా అయి ఉండొచ్చని గుర్తు చేస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట నిజమవుతోంది. కేంద్ర మంత్రి లా అగర్వాల్ ఐసీఎమ్మార్ తెలిసిన ఇటీవల స్ట�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 32 ఏళ్ళు రేష్మా…స్వస్థలం కేరళలోని కొట�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో
ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పు
కనిపించని పురుగు (కరోనా వైరస్) ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి..అందరినీ గడగడలాడిస్తోంది. దేశం మొత్తాన్ని లాక్ డౌన్ లోకి నెట్టేసింది కేంద్రం. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది ఈ రాకాసి. కానీ..కేసులు తగ్గు
కరోనా ఎఫెక్ట్ ఎక్కడికెళ్లలేం. ఏ పని చేయలేం. తప్పక వెళ్లినా అక్కడ వైరస్ ఏమైనా మనకు అంటుకుంటుందేమోనన్న భయం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ 60ఏళ్ల వృద్ధుడు తనకున్న బడ్జెట్ లో సూపర్ క్వారంటైన్ ఐడియా వేశాడు. పడవలోనే వంట చేసుకుని అక్కడే తిని అక్క�
తబ్లిఘీ జమాత్ అధ్యక్షుడు మౌలానా సాద్ కంధల్వీ క్వారంటైన్ లో ఉండాలంటూ సూచిస్తున్నారు. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జమాత్ నిర్వహించడంతో కొద్ది రోజులుగా అతనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశ
కరోనా ఎఫెక్ట్ : స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ మరణం.. సింగర్ కేలీ షోర్కు పాజిటివ్..
చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్ లో ఉన్న బెంగాల్ యువకులను ఐసోలేషన్ కోసం ICDS కేంద్రానికి తరలించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 24 న యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు.