Home » QUARANTINE
లాక్డౌన్ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్ నగరంలోనే నెలల తరబడి ఉంటున్న ఏపీకి చెందినవారి కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. ఏపీకి తిరిగి వచ్చేవారికోసం ఆర్టీసీ ప్రత్యేకించి ఆర్టీసీ సర్వీసులు నడపనుంది. ఏపీ ప్రభుత్వం
ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో షాపులు ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. దానికి
పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ నుండి 70 ఏళ్ల COVID-19 రోగి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడాని దాదాపు 17 కిలోమీటర్లు అతడు నడిచాడు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీలో రోగులకు ఆహారాన్ని అందించట్లేదని, క�
ఛార్మి షేర్ చేసిన లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
పిల్లో ఛాలెంజ్- పిచ్చెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. పిక్ వైరల్..
కరోనా వైరస్ వ్యాపిస్తున్ని వేళ..దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో కూడా కొన్ని దారుణ ఘటనలు జరుగుతున్నాయి. కన్నుమిన్ను లేకుండా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకొనేలా కామాంధులు రెచ్చిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా సొంతూరుకు బయలుదే
చిత్తూరులో అద్బుతం చోటు చేసుకుంది. క్వారంటైన్ లో చికిత్స తీసుకున్న తల్లితో పాటు ఉన్న బాలుడికి కరోనా వైరస్ సోకలేదు. సుమారు 18 రోజుల పాటు తల్లితో పాటు ఉన్నా వైరస్ వ్యాపించకపోవడం..వైద
ముంబై నుంచి అలహాబాద్ వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేకుండానే చేరుకున్నాడు ఓ వ్యక్తి. 25 టన్నుల ఉల్లిపాయలు కొనుక్కుని రోడ్డెక్కాడు. అలహాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామానికి చేరుకోవ
రెండు నెలలుగా క్వారంటైన్ లో ఉండి కరోనా సోకకుండా జాగ్రత్త పడిన 23ఏళ్ల ఇటలీ యువతికి వైరస్ ఉన్నట్లు నిర్దారించారు. బయాంస్ దొబ్రొయ్ అనే మహిళను అక్కడి ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు. సదరు మహిళ COVID-19ప్రభావానికి 105 డిగ్రీల జ్వరంతో చేరిందని వైద్య�