Home » QUARANTINE
కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు బయట కనిపిస్తే భారత కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు.
వలస కూలీలుఎక్కడ వారెక్కడే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుమతినివ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర�
కరోనా వైరస్ వ్యాపించకుండా..కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటన్ ప్రోఫెసర్ మెచ్చుకున్నారు. విదేశాల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు చూడలేదని, స్టార్ హోటల్స్ లను తలపించేలా ఉన్నాయని కితాబిచ్చారు. అసలు ఏపీలో జరుగుతున్న పరిణా
హోమ్ క్వారంటైన్లో గౌతమ్తో కలిసి టెన్నిస్ ఆడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా అటాక్ చేస్తుందోనని అంతా
ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ తో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హోం క్వారంటైన్ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో ప్రజలు కాస్తా విన�
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్ సర్కార్ తాజాగా �
ఏపీలో కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం(ఏప్రిల్ 12,2020) సాయంత్రానికి
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గత నెలలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లో్ జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిం�
నెలఖరువరకు మీరు ఇంట్లోనే. మోడీ తేల్చేశారు. ఇంకా మూడువారాలు. ఖాళీగా ఉండటంకూడా కష్టమేనని ఇప్పుడు చాలామందికి అర్ధమవుతూనే ఉంది. లేవడం, కూర్చోవడ, టీవీచూడటం...మొబైల్...మళ్లీ బెడ్ ఎక్కడం.