Home » QUEUE
5 నిముషాలు క్యూలో నిలబడాలంటే సహనం కోల్పోతాం. అలాంటిది ఒక ఆటో కోసం భారీ క్యూలో నిలబడాలంటే.. పరిస్థితి ఊహించడం కాదు.. ఆ వీడియో చూడండి. ఇక ఆ సిటీవాళ్లని పొగడకుండా ఉండలేరు.
ఈ నెల 16 నుంచి ప్రభుత్వం డీజిల్పై సబ్సిడీని ఎత్తివేసింది. దీంతో ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ప్రైవేట్ బంకుల్లో డీజిల్ ఫిల్ చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
తెలుగులో తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయ్యే ప్రయత్నాల్లో ఉంటే.. నానీ, రామ్, నాగ చైతన్య లాంటి హీరోలు దక్షణాదిలో పాగా వేసేందుకు ట్రై..
లాక్డౌన్ సమయంలో ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ తీసుకోవడానికి వచ్చిన మహిళ అక్కడే ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లాకు చెందిన 35ఏళ్ల యువతి రేషన్ కోసం క్యూలో నిల్చొంది. శనివారం హాస్పిటల్ వద్ద రేషన్ ఇస్తున్నారని
అమరావతి రైతులతో తుళ్లూరు CRDA ఆఫీసు కిక్కిరిసిపోతోంది. రాజధాని తరలింపుపై హై పవర్ కమిటీకి అభిప్రాయాలు చెప్పేందుకు రైతులు వస్తున్నారు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు మరికొంత సమయం కావాలని రైతులు హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంట
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో సబ్సిడీ ఉల్లి కో్సం వెళ్లి ఓ వృద్ధుడు మృతి చెందాడు.
ఉల్లిధర వంటింట్లో మంటరేపుతోంది. వంద రూపాయలు చేతిలో పెడితేనే కిలో ఉల్లిపాయలు సంచిలో పడుతున్నాయి. బెజవాడలో అయితే.. వంద ఇచ్చినా ఇంకా ఇవ్వు అంటూ చేయి చాస్తున్నారు వ్యాపారులు. జాగ్రత్తగా కాదు.. అతి జాగ్రత్తగా ఉల్లిపాయలు వాడాల్సిన పరిస్థితి వచ్చి
ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ వారంతా సమ్మెలోకి వెళ్లారు. ఎన్ని రోజులయినా..ఎలాంటి పరిష్కారం కాలేదు. సమస్యల పేరిట నినదించిన ఆ గొంతులు నేడు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కోరుతున్నాయి. 48 రోజులుగా నినాదాలు, ధర్నాలు, ని
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, గవర్నర్ నజ్మా హెప్తుల్లా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా సరే ఓటు వేసేందుకు వచ్చినప్పుడు క్యూలైన్ లో నిలబడి కన్పిస్తున్నారు. సామాన్య ప్రజల మ�