Home » quthbullapur
దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా బృందం చేపట్టింది.
Revanth Reddy Slams KCR : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేది.
అనుమతులు లేకుండా నిర్మించిన 100 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విల్లాలను కొనుగోలు చేసిన వారు లబోదిబో అంటున్నారు.
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా,వంటి విషవ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఒక యువ డాక్టర్ డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
Minister KTR Road Show : ‘కిషన్ రెడ్డి..కేంద్రంలో మంత్రి అయి..రెండు సంవత్సరాలు అయ్యింది..ఢిల్లీలో ప్రభుత్వం వచ్చి ఆరేళ్లు అయ్యింది..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో వంద చెబుతా…హైదరాబాద్లో నీ పార్టీ..నీ ప్రభుత్వం..చేసింది ఒక్క పని చెప్పు…ఇది ఇచ్చినం.
eatala rajender BasthiDawakhana: ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్లో కొత్తగా ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే వ�
MLA Vivekananda’s response on video viral : కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయ ఉద్యోగిని దూషించిన ఘటనపై వివరణ ఇచ్చారు స్థానిక MLA వివేకానంద. రెవెన్యూ సిబ్బందిని తాను తిట్టిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే రెవెన్యూ ఉద్యోగుల అవినీతి అక్రమాలను ఏ మాత్రం ఉపేక�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతోంది. సామాన్య ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు తాకిన సెగ ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ�