Home » r.krishnaiah
రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్ధానాలు కైవసం చేసుకుంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు విశ్వాసం వ్యక్తం చేశారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య. ఇటీవల కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు.
ఆర్ కృష్ణయ్య వ్యక్తిగతంగా ఓ వ్యక్తి నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. తన ల్యాండ్ కబ్జా చేయడమే కాకుండా రౌడీలు, గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని..(R Krishnaiah)
దేశంలో సామాజిక న్యాయంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నారన్నారు బీసీ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ నామినేటెడ్ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్. కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? లేక వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా? అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
రాజ్యసభకు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. నలుగురి పేర్లను అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో జగన్ వ్యూహాత్మకంగా..
CM జగన్ రాజ్యసభకు పంపించే అభ్యర్ధుల పేర్లను దాదాపు ఖరారు చేశారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని వాపోయారు.