Home » Raa Kadiliraa
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.
నగరికి నలుగురు ఎమ్మెల్యేలు. వాటాలు వేసుకుని దోచుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. దొంగ ఓట్లు సృష్టించి, ఎర్రచందనం బాగా రవాణ చేస్తాడు కాబట్టి ఒంగోలుకు ప్రమోషన్ ఇచ్చారు.
జగన్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ఓటమి అర్థమైంది. రాత్రుళ్లు ఆయనకు నిద్ర రావడం లేదు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఆయనను సురక్షితంగా వేదిక పైనుంచి తరలించారు.
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా. ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టం.
ఈ ఊరిలో చెత్త పక్క ఊరిలో బంగారం అవుతుందా? నాసిరకం మద్యంతో 30వేల మంది చనిపోయారు.
సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మీకు, నాకు న్యాయం చేస్తాడా? ఈ ప్రభుత్వంలో ఆ నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు.
గుడివాడలో బూతుల మంత్రి.. బందరులో నీతుల మంత్రి. నీతుల మంత్రికి పవన్ ను తిట్టనిదే రోజు గడవదు. జగన్ ను మించిన అక్రమార్జన చేయాలనేది బందరు నాని లక్ష్యం.
రూ. 10 ఇచ్చి.. రూ. 100 దోచుకుంటున్నారు. పన్నులు, ధరల పెంపు వల్ల ప్రతి పేద కుటుంబంపై నాలుగైదు లక్షల భారం వేశారు.
నా కోసం వంద రోజులు కష్టపడండి. సైకిల్ ఎక్కి రోడ్లపై తిరగండి. మీ జీవిత బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేను ఇస్తా.