-
Home » raghurama krishnam raju
raghurama krishnam raju
మీ చీర చేనేతదేనా.. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ మధ్య ఫన్నీ సంభాషణ.. వీడియో వైరల్
ఏపీ అసెంబ్లీలో మంగళవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ..
Raghurama Krishnam Raju : చిరంజీవి ఎప్పుడూ ఇలానే మాట్లాడితే బాగుంటుంది.. మంచి చేసినప్పుడు కూడా..
ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ.. చిరంజీవి ఎప్పుడు ఇలానే మాట్లాడితే బాగుంటుంది.
Raghu Rama Krishna Raju : చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి.. వైసీపీ ఎంపీ ట్వీట్..
చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 13న, బాలకృష్ణ వీరసింహా రెడ్డి జనవరి 12న రిలీజ్ కానున్నాయి. అయితే ఈ సినిమాల రిలీజ్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ట్వీట్ చేశారు...........
Raghurama Krishnam Raju : లోక్ సభ స్పీకర్కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ
లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
బీజేపీలోకి వైసీపీ ఎంపీలు? ఏపీలో అసలు కమలం వ్యూహం ఏంటి?
గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులేసి ఎదురుదెబ్బలు తిన్న ఆ పార్టీ రంగు పేరు ఎత్తితేనే కంగారు పడిపోతోంది. ఏ రంగు అయినా కాషాయంలో కలిసిపోతుంది అంటూ బీజేపీ చేసిన కామెంటే ఈ కంగారుకు కారణం. దీంతో ఏపీ రాజకీయాలు కొత్త రంగు పులుముకున్నాయి. ఇంతకాలం టీడీప
ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్కు వైసీపీ ఎంపీల ఫిర్యాదు
లోక్ సభ స్పీకర్తో వైసీపీ ఎంపీల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాను కోరినట్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని విషయాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పీకర్ చ
నాకు ప్రాణహాని ఉంది.. లోక్సభ స్పీకర్కు వైసీపీ ఎంపీ లేఖ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్లోని నరసపురం ఎంపి రాజు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు భయప�
చాలా మంచి బడ్జెట్ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలామంచి బడ్జెట్ అని వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు అన్నారు. బడ్జెట్లో వ్యవసాయరంగానికి తాగునీటి రంగానికి అత్యధికనిధులు కేటాయించారని ఆ�
వైసీపీ ఎంపీకి టీడీపీ సపోర్ట్ : తిరగబడ్డ యోధుడు అంటూ ప్రశంసలు
పార్లమెంట్లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైన ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు తెలుగుదేశం నాయకులు. 10టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన తెలుగుదేశం నాయకులు మాల్యాద్రి ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలకు మద�
వైసీపీలోనే నాపై కుట్ర జరుగుతుంది: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
పార్లమెంట్లో తెలుగు గురించి మాట్లాడి జగన్ ఆగ్రహానికి గురైనట్లు వచ్చిన వార్తలపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్ తనపై సీరియస్ అయిన విషయం నిజమే అని అన్నారు రఘురామ కృష్ణంరాజు. పార్లమెంట్లో తాను చేసిన వ్యాఖ్యలు త�