Home » Rahul gandhi
దేశద్రోహం చట్టం కింద వివధ రంగాలకు చెందిన ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశాన్ని ఒక వ్యక్తి పాలించాలని..ఒకే సిద్ధాంతాన్ని అమలు చేయాలని వారు భావిస్తున్నారని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యాని�
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ఏర్పాటుకు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. 1947 లో ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ” దీనికి కారణమని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఇవాళ(సెప�
ఆర్థికవ్యవస్థ గురించి మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. సమస్య ఉందని గుర్తిండంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని రాహుల్ ఆరోపించారు. ఐదేళ్ల కనిష్ఠానికి ఆర్థికవ్యవస్థను దిగజారుస్తూ 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్
కాంగ్రెస్ పార్టీపై హోంమంత్్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆదివారం(సెప్టెంబర్-1,2019)మహారాష్ట్రలోని దాద్రా అండ్ నగర్ హవేలీలో జరిగిన ర్యాలీలో అమిత్షా పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి అమిత్ షా మాట్లాడారు. అమిత్ షా మాట్లాడుతూ…కాంగ్రెస్ �
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి ముంబై గిర్గావ్ మెట్రో పాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 03వ తేదీన వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రధాన మంత్రి మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ పలు వ్యాఖ్యలు
కశ్మీర్ విషయంలో పాక్ తన వాదనను నెగ్గించుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఐరాసలో వేసిన పిటిషన్లో ఆయన పేరును వాడుకోగా ఇప్పుడు హర్యాణ సీఎం మనోహర్లాల�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఓ యువకుడు ముద్దు పెట్టాడు. తాను ప్రతినిధ్యం వహిస్తున్న కేరళ లోని వయనాడ్ లో ఇవాళ(ఆగస్టు-28,2019)రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా వయనాడ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు వయనా
జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా హింసను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం భారత్ అంతర్గత వ్యవహారమని, పాక్ కు గానీ, మరే ఇతర దేశానికి గాన
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఎన్నడూలేనంతగా రికార్డు స్థాయిలో ఆర్బీఐ నుంచి ట్రాన్సఫర్ అవడం పట్ల కామెంట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి సాక్ష్యాలు లేకుండా, సొంత ఆర్థిక సంక్షోభం సృష్టించారని, ఆ�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ మహిళ రాహుల్ వద్దకు వచ్చి తన సమస్యలు చెప్పుకుంటూ ఏడ్చేసింది. ఆమె చెబుతున్న మాటలను రాహుల్ సీటులో కూర్చొని విన్నారు. విమానంలో ఉన్న కొంతమంది సెల్ ఫోన్లో చిత్రీక