Home » Rahul gandhi
ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ వ్యాలీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు కశ్మీర్ లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. రాహుల్ తో పాటు గులాం నబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్, ఆన
వీర్ సావర్కర్ ని గౌరవించని వాళ్లని తప్పనిసరిగా బహిరంగంగా కొట్టాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. ఎందుకంటే భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమంలో వీర్ సావర్కర్ పడ్డ కష్టం,ప్రాధాన్యత గురించి వాళ్లు ఇంకా రియలైజ్ అవ్వలేదన్నారు. రాహుల్ గా
పంజాబ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించటానికి అందివచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటుంటారు. ఇటీవల హెలికాప్టర్ ను రిపేరు చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ట్రాక్టర్ నడిపి ఓటర్లను ఉత్తేజపరిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా&nb
1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇంచార్జ్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని,తన వ్యాఖ్యలకు గాను పిట్రోడా దేశానికి క్షమాపణ చెప్పాలని,ఆయన తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని ఇవాళ(మే-13,2019)కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని ఔరంగజేబ్ లేన్ లోని ఎన్ సీ సెకండరీ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం రాహుల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.నోట్ల రద్దు,రై�
గుడ్ టీం వర్క్ తో ఎన్నో విజయాలు సాధించవచ్చునని నిరూపించారు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాజకీయాల్లోనే కాదు.. ఏ రంగంలోనైనా టీం వర్క్ తోనే అద్భుతాలు సృష్టించవచ్చునని రాహుల్ తన చేతల్లో చేసి చూపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పగ�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మే-8,2019) మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గట్టి షాక్ తగిలింది.ప్రచారం సందర్భంగా అశోక్నగర్లో ప్రజలను ఉద్దేశించి స్మృతి మాట్లాడుతూ… కాంగ్రె�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ ను గురువారం(మే-9,2019)సుప్రీంకోర్టు కొట్టేసింది.రాహుల్ గాంధీ స్వచ్చందంగా బ్రిటన్ పౌరసత్వం పొందాడని,లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఎ
రఫేల్ కేసుకు సంబంధించి చౌకీదార్ చోర్ హై అని అని సుప్రీం కోర్టు చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ డీల్ లో తన వ్యాఖ్యల పట్ల కోర్టుకు భేషరతు క్షమాపణ కోరుతూ బు�
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. బుధవారం (మే-8,2019) ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాహుల్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు.తాజా రాజకీయ పరిస్థితులు , ఐదు దశల ఎన్నికల పోలింగ్ సరళిపై వీరి�