Home » Rahul gandhi
చాలా రోజుల క్రితమే కూటమిగా 400, సొంతంగా 370 స్థానాలను గెలుపొందడమే ధ్యేయం అని ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం..
హిమాచల్ రాజ్యసభ సభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
ఉత్తర భారతదేశంలో పార్టీ బలహీనంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్, ప్రియాంక పోటీచేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
మధ్య ప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలుండగా.. కేవలం ఖజురహో స్థానంలో మాత్రమే సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది. మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని ఎస్పీ ప్రకటించింది.
2018లో కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షాపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మోదీ.. మోదీ.. అని నినదిస్తూ రాహుల్ గాంధీకి అసహనం తెప్పించే ప్రయత్నం చేశారు. అయితే, రాహుల్ గాంధీ..
కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ కు ఉదాహరణ. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త్ భారత్ గా మారుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి సునీతలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విష ప్రచారాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు.
Medchal BRS MLA Malla Reddy: రాహుల్ గాంధీ రెండోసారి జోడో యాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు పోయినయి అంటూ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి సెటైర్లు వేశారు.
ఇండియా కూటమి భాగస్వాముల విచ్ఛిన్న వైఖరి... బీజేపీని వచ్చే ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా మార్చేలా ఉంది.