Home » Railway Stations
Indian Railways : రైల్వే ప్యాసెంజర్లు ఇకపై హైదరాబాద్ సహా పలు నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ఉచితంగా వై-ఫై సర్వీసులను పొందవచ్చు. అది ఎలాగంటే?
సాధారణంగా రైల్వేస్టేషన్లలో పండుగల వంటి సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది.
రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు.
న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్లో బీహార్కు వెళ్లే ప్రత్యేక రైలు వైపు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట జరిగింది.
నగరానికి ఇరువైపులా సరైన అనుసంధానంతో ఈ స్టేషన్లను 'సిటీ సెంటర్స్'గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ 508 స్టేషన్లు 27 రాష్ట్రాలు సహా పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి
హైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు.
తిరుమల తిరుపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో పాటు, పదవ తరగతి విద్యార్థుల పరీక్షలు పూర్తికావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకొనేందుకు బారులు తీరుతున్నారు. వేసవి సీజ
సంక్రాంతి సెలవులు స్టార్ట్ అయ్యాయి. జనమంతా పల్లె బాట పడుతున్నారు.
కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వచ్చింది. వారి చర్యల కారణంగా ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆ ఖర్చుని తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ కొత్త విధానానికి
ఇండియన్ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వై-ఫై సేవలు ఇప్పటి వరకు 6 వేల స్టేషన్లకు విస్తరించాయి.