Home » rain alert
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది.
తెలంగాణలో మూడ్రోజులపాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వర్షం పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్రంలో పలు జిల్లాలో సోమవారం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేక్రమంలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది.