rain

    వానా వానా వెళ్లప్పా!!  : పంటలకు భారీ నష్టం

    January 27, 2019 / 01:38 PM IST

    హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. జంట నగరాలతోపాటు ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మెదక్‌  జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో వరి, మొక్క జొన్న పంటలకు న

    అకాల వర్షం అపార నష్టం : భూపాలపల్లి రైతన్న విలవిల

    January 27, 2019 / 12:10 PM IST

    జయశంకర్ భూపాలపల్లి : అకాల వర్షాలు రైతన్న నడ్డి విరిచాయి. ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నను వర్షాలు మరింత నష్టాల ఊబిలోకి నెట్టాయి. జనవరి 26వ తేదీ శనివారం కురిసిన వర్షానికి భూపాలపల్లి నియోజకవర్గంలో గణపురం(ము)మండలం బస్వరాజు పల్లి

    నిజామాబాద్‌ జిల్లాలో వర్షం 

    January 25, 2019 / 08:34 AM IST

    నిజామాబాద్‌ జిల్లాలో వర్షం పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

    ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వర్షం : ఆలస్యంగా పోలింగ్ 

    January 25, 2019 / 06:13 AM IST

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం కారణంగా పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

    ఢిల్లీ వాసుల ఉక్కిరిబిక్కిరి  : వడగళ్ల వాన 

    January 22, 2019 / 06:20 AM IST

    ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోను ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఈరోజు (జనవరి 22)తెల్లవారు ఝామునుండి  భారీ వర్షం కురుస్తోంది.  దీంతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ లలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో

    72 ఏళ్ల కల సాకారం : సిరీస్ భారత్ వశం…

    January 7, 2019 / 04:10 AM IST

    సిడ్నీ : ఎప్పడూ మీరే గెలుస్తారా ? మేము గెలవవద్దా ? ఆసీస్ గడ్డపై భారత్ విజయం ఎప్పుడు సాధిస్తుందా ? అనే భారతీయ క్రీడాభిమానుల కలలు ఫలించాయి. 72 ఏళ్ల కల సాకారమైంది…ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ని కోహ్లీ టీం వశం చేసుకుంది. ఆసీ�

    సిడ్నీ టెస్టు : వర్షం అడ్డంకి

    January 7, 2019 / 02:52 AM IST

    ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్‌ యాదవ్‌ ఆస్ట్రేలియా 300 ఆలౌట్‌ సిడ్నీ విజయంపై కోహ్లిసేన కన్ను 322 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఫాలోఆన్‌లో 6/0 సిడ్నీ : ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయాన్ని నమోదు చేయాలన్న భారత్ ఆశలపై వాన జల్లులు చల్లాడు. ఎడతెరపి

    బాబోయ్ మంచు వర్షం : జమ్మూ శ్రీనగర్ హైవే మూసివేత

    January 5, 2019 / 08:24 AM IST

    జమ్మూ : జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. భారీగా మంచు కురుస్తుండడంతో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ప్రస్తుతం భారీగా మంచుకురుస్తోంది. జమ్మూ శ్రీనగర్‌లో ఎక్కడ చూసినా మంచే దర్శనమిస్తోంది. కార్లు..చెట్లు..ఇళ్లు.

    ఏపీలో 57 శాతం తక్కువ వర్షపాతం

    January 4, 2019 / 01:58 AM IST

    విజయవాడ :  ఏపీ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఈశాన్య రుతుపవనాలు దిశ మార్చుకున్నాయి. దీనివల్ల గాలుల దిశలో మార్పు చోటు చేసుకొంటోంది. వరుసగా రెండో ఏడాది రుతుపవనాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయని విశాఖ వాతావరణ కేంద్రం చెప్పింది. గత అక్టో�

10TV Telugu News