Home » rain
దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. దక్షిణ కేరళలో అత్యధికంగా వర్షాలు ఉంటాయని పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, చె�
తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పగలు భానుడు భగభగమని మంటపుట్టిస్తుంటే..సాయంత్రం వాతావరణం చల్లబడి వానలు పడుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉపరితల ద్రోణి ప్రభావం�
రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఏర్పడుతోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురవగా పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు అధిక వేడిమికి గుర�
ఎండలతో మాడిపోతున్న తెలుగు రాష్ట్రా ప్రజలకు వరుణుడు చల్లని జల్లులతో సేదతీర్చాడు. గత కొన్ని రోజుల వరకూ భానుడు ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకున్నాయి.
కొన్ని రోజులుగా ఎండలతో సతమతమవుతున్న నగర వాసులపై వరుణుడు కొంత కరుణించాడు. వాతావరణం చల్లబడింది.
మార్చి నెలలో వేసవి తాపం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు రానున్నాయి. తెలంగాణలో ఎండలు మరింత పెరుగుతుంటే.. ఏపీ కోస్తా ప్రాంతాల్లో చిరు జల్లుల�
తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనని,తాను చిన్నతనంలో కొన్ని చిలిపి పనులు చేశానని రాధికా ఆప్టే అన్నారు.
హైదరాబాద్ : ఉత్తర ఇంటీరియల్ కర్ణాటక దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మార్చి 9 శనివారం తెలంగాణలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరోవైపు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి �
హైదరాబాద్ : తెలంగాణను చలిగాలులు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల రీత్యా రాష్ట్రాన్ని చల్లని చినుకులు పలకరించనున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ వైపు నుంచి ..ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులు చత్తీస్గఢ్-తెలంగాణ ప్రాంతం�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది. దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగ�