Home » Rains
Hyderabad heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు హైదరాబాద�
heavy rain alert: తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి
Hyderabad Rains Be Alert two days : హైదరాబాద్లో వరుణుడు సెకండ్ ఇన్సింగ్ మొదలుపెట్టాడు. గత వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోయేలోపే.. మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. భాగ�
ministers visit flood affected areas: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీటి మునిగాయి. పలు లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం(అక్టోబర్ 17,2020) వరద ప్రభావిత ప్రాంతాల్లో �
deep depression : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కాకినాడకు అత్యంత సమీపంలో తీరాన్ని తాకింది. ప్రస్తుతం 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ-ఉప్పాడ దగ్గర అలలు ఎగిసిప
vayu gundam : వాయుగుండం కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. మరో 12గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కాకినాడకు తూర్పు ఆగ్
తెలంగాణ వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం �
హైదరాబాద్ పాతబస్తీలో మొసలి కలకలం రేపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి పురానాపూల్కు మొసలి కొట్టుకు వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ప�
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం పడుతోంది. సాయంత్రం నుంచి వాన దంచి కొడుతోంది. ఉదయం నుంచి ఎండ కాసింది. సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వాన నగరాన్న�
జగన్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ రైతుల గురించి ఆలోచన చేయని చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే విడ్డూరంగా ఉందన్నారు. చాలా బాధ కూడా �