Home » Rajanna Sircilla district
ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు ఉంది అంటే బీజేపీది బుల్లెట్ ప్రూఫ్ డబుల్ ఇంజన్ పని విధానమని తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత దేశం తలెత్తుకొని తిరిగే విధంగా ఉందన్నారు.
తన పౌరసత్వంపై అక్టోబరులో అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆ సమస్య తీరాక..
ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అదే మాదిరి పోరాటం చేసి గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు KTR - Gowda Caste
5లక్షల రూపాయల విలువైన బంగారాన్ని 3లక్షల రూపాయలకే ఇస్తానని, 8 లక్షల రూపాయల విలువైన కారు 5 లక్షలకే ఇస్తానని.. Rajanna Sircilla District
మోడిఫైడ్ సైలెన్సర్లతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న ''సౌండ్'' బాబులకు రాజన్న సిరిసిల్లా జిల్లా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
తమను మళ్లీ అడవిలోకి వెళ్లే విధంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇల్లంతకుంట మండలానికి ఎన్నో హామీలు ఇచ్చి ఏవీ అమలు చేయాలేదని హామీలు ఇవ్వటం తప్ప వాటి ఊసే లేదని మోసం చేసిన దొర..దగా పడ్డ జనం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబంను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పాదయాత్ర చేస్తున్న తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ప్రమాదంలో ఆరు కార్లు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. దీంతో ఆరు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అడవిలో మేతకు వెళ్లిన 140 ఆవులు చనిపోయాయి. మరో 89 ఆవులు గల్లంతు అయ్యాయి.