Home » Rajasthan Politics
ఆ స్థానాల్లో పార్టీలో బలమైన వ్యక్తులుగా ఉన్నవారు ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో జరగబోయే నష్టాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
410 మందిపై సీఆర్పీసీ సెక్షన్ 108 కింద చర్యలు తీసుకున్నట్లు ఆనంద్ శర్మ తెలిపారు. ఈ వ్యక్తులు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారని అనుమానిస్తున్నారు
మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఇప్పటి వరకు 41 స్థానాల్లో పేర్లను మాత్రమే ప్రకటించినా కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైంది.
మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడలేదని, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో శిక్షణ ముగించుకుని వెళ్లినప్పుడు మళ్లీ మళ్లీ కలవాలని అనిపించిందని యువరాణి దియా రాసింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఎస్పీ కూడా సన్నాహాలు చేసింది. మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను బీఎస్పీ రంగంలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ సమన్వయకర్తగా ఆకాష్ ఆనంద్ నియమితులయ్యారు.
రాజేశ్ పైలట్ 1996లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన దారుణ పరాభవం పాలైనప్పటికీ పార్టీలో కొనసాగారు. సచిన్ పైలట్కు కూడా ఇలాంటి అనుభవమే ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబ
రాజస్థాన్ రాజకీయంలో పెను మార్పులు