Home » Rajasthan Politics
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి జాబితాలో 33 మంది అభ్యర్థుల పేర్లు, రెండో జాబితాలో 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
తొలి జాబితాలో 41 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో 13 మంది అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత గత 16 రోజులుగా కొనసాగుతోంది. ఈ జాబితా పూర్తిగా హైకమాండ్ తమ సొంత అభిప్రాయాలతో రూపొందించింది.
పార్టీ సూచనల కంటే గెహ్లాట్, పైలట్ ఒత్తిడే ఎక్కువగా నడుస్తోంది. ఇరు నేతల పోటీ కారణంగా ఉదయ్ పూర్ చింతన్ మార్గదర్శకాలు మట్టిలో కలిసిపోతున్నాయి.
ప్రజల ఆలోచనలు పక్కన పెడితే.. ఇరు పార్టీల్లోనూ గందరగోళం ఉంది. ఒక పార్టీతో మరొకరు తలపడడం అటుంచితే అంతర్గతంగానే ఎక్కువ కుమ్ములాటలు ఉంటున్నాయి. ఇరు పార్టీల నుంచి ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలే విపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు కానీ, రాష్ట్రం
దీనిపై శనివారం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇది ఆదివారం మరింత తీవ్రమైంది. మీడియా కథనాల ప్రకారం.. మన్పురా కూడలిలో కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు
తొలిజాబితాలో టిక్కెట్లు రాకపోవడంతో ఆగ్రహంతో ఉన్న బీజేపీ నేతలు రెండో జాబితాకు ముందు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితాలోనే పలువురు అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది
1990లో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో బీజేపీ నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి భైరో సింగ్ షెకావత్ చికిత్స కోసం అమెరికా వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నాలు జరిగాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్ద సంఖ్యలో టిక్కెట్లను రద్దు చేశారన్న ప్రచారంపై అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, రాజస్థాన్లో అధికార వ్యతిరేకత లేదని అన్నారు. ఎమ్మెల్యేలపై కొంత ఆగ్రహం, అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుందని రాజస్థాన్ ప్రజలను ప్రశ్నించగా.. ప్రజలు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు
చాలా మంది ఎమ్మెల్యేల పేర్లను కాంగ్రెస్ తొలి జాబితా నుంచి తొలగించింది. దానిపై సాహూ స్పందిస్తూ.. కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు