-
Home » Rajasthan polls
Rajasthan polls
రాజస్థాన్లో మళ్లీ కీలకంగా మారనున్న బీఎస్పీ.. ఈసారి మద్దతు ఎవరికి? ఎలా ఇస్తారో అప్పుడే చెప్పేశారు
అఖిలేష్ యాదవ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
రాజస్థాన్లో అలా జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీనే గెలిచింది.. నిన్నటి ఎన్నికల్లో మళ్లీ అదే జరిగింది
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 101 సీట్లు అవసరం కాగా, ఒక సీటు వెనుకంజలో కాంగ్రెస్ నిలిచింది. అంతకు ముందు 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 75.67 శాతం ఓటింగ్ నమోదు అయింది
‘కాంగ్రెస్ రనౌట్’ అన్న ప్రధానికి అదే స్టైల్లో రిప్లై ఇచ్చిన సచిన్ పైలట్
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మద్య తీవ్ర వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ నుంచి 50 మంది నేతలు ఔట్
ఈ నేతలందరికీ సుఖ్జీందర్ సింగ్ రంధావా కొద్ది రోజుల క్రితం చివరి అవకాశం ఇచ్చారు. తద్వారా వారు తమ నామినేషన్ను ఉపసంహరించుకోవచ్చు. కానీ తిరుగుబాటుదారులు దాన్ని చేయలేదు. అనంతరమే పార్టీ కఠినమైన చర్యకు దిగింది.
10 రోజుల్లో ఎన్నికలు.. మెగా ప్లాన్ సిద్ధం చేసిన ప్రధాని మోదీ
ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ రాబోయే 10 రోజుల ఎన్నికల ప్రచారానికి మెగా ప్లాన్ సిద్ధం చేసింది. ఇది ఎన్నికల ప్రచారం ఆగిపోయే వరకు కొనసాగుతుంది
రాజస్థాన్లో ఆచారం మారలేదు.. ఇదే కంటిన్యూ అయితే కాంగ్రెస్ పని అయిపోయినట్టే
గుర్మీత్ సింగ్ కున్నార్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు
రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టాలు.. సచిన్ పైలట్ను సీఎం చేయకపోవడంపై బీజేపీ వైపు మళ్లిన గుర్జర్లు
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా జాతీయ నాయకత్వం మొత్తం పైలట్ కేంద్రంగా ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించి, అలాగే చేసింది కూడా. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అశోక్ గెహ్లాట్ను సీఎం చేశారు
అమిత్ షాకు తప్పిన ప్రమాదం.. కరెంటు తీగలకు తగిలిన ప్రచార రథం
ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా అజ్మీర్ డివిజనల్ కమిషనర్ను హోం శాఖ కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఘటనపై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం రాత్రి స్వయంగా చెప్పారు
తుపాకీతో జవాబు ఇస్తా.. ఎన్నికల ర్యాలీలో బీజేపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు
గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో పార్టీ నౌక్షం చౌదరిని కామన్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. కమాన్లో ఉన్న గుర్జర్ ఆశ్రమం సమీపంలో జరిగిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది
కాంగ్రెస్ పార్టీలో వింత ధోరణి.. లిస్టులో పేరు లేకపోయినా నామినేషన్లు వేస్తున్నారు
నయీముద్దీన్ గుడ్డు కూడా తన పేరు ప్రకటించకముందే నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాజా జాబితాలో ఆయన పేరు వచ్చింది. కాగా, కోట నార్త్ నుంచి ప్రహ్లాద్ గుంజాల్ పేరు జాబితాలో కనిపించలేదు