Home » rajasthan royals
DC vs RR : ఐపీఎల్ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ దంచి కొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ (33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) 57తో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా (43 బంతుల్లో 3 ఫ�
IPL 2020లో 20వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ను 57 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది నాలుగో విజయం కాగా.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్క�
[svt-event title=”రాజస్థాన్పై బెంగళూరు ఘన విజయం” date=”03/10/2020,7:27PM” class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఐపిఎల్ 2020 15వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ రాజస్థాన్ రాయల�
కరోనా నేపథ్యంలో ICC జారీ చేసిన COVID-19 ప్రొటోకాల్ను భారత క్రికెటర్ Robin Uthappa అతిక్రమించాడు. రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న ఉతప్ప బుధవారం రాత్రి కోల్కతాతో జరిగిన మ్యాచ్లో బంతికి ఉమ్మును రుద్దాడు. పొరపాటో…అలవాటో లేక అలవాటులో పొరబాటో గానీ ఇన్నిం�
తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని.. భారీ స్కోరుతో చెలరేగి రాజస్థాన్ చేరుకోలేదని భావించిన టార్గెట్ ను రాజస్థాన్ ఊదేసింది. IPL 2020లో కనీవినీ ఎరుగని మ్యాచ్. స్మిత్, శాంసన్, తేవాటియాలు మెరుపు వేగంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. ఈ స
ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్. విజయంతో బోణీ కొట్టి సూపర్ కింగ్స్ ను ఓటమికి గురి చేసింది. షార్జా వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఏకపక్షంగా సాగించింది స్మిత్ సేన. ఓపెనర్ జైస�
ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో కరన్ వేసిన బంతిని సిక్సర్లగా మలిచాడు ధోనీ. వరుసగా మూడు బంతుల్ని బౌండరీ దాటించాడు. మొత్తం 21 పరుగులు వచ్చాయి.. బంత
[jm-live-blog title=”Rajasthan Royals VS Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్కు రెండో మ్యాచ్లోనూ అడ్డేలేదా? ” description=”గట్టి ఆటగాళ్లు లేకుండానే మ్యాచ్లోకి దిగుతున్న రాజస్థాన్ రాయల్స్కు చెన్నై గేమ్ పెద్ద సవాలే “]
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ మొదలు కావడానికి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్, మే నెలల్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికే అయపోవాల్సిన ఐపీఎల్.. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. నిజానికి కరోనా తీవ్రత చూసినవారంతా ఈ సీజన్లో ఐపీఎల్ ఇక ఉండదన�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020కు ముందే రాజస్థాన్ రాయల్స్ లో కరోనా అలజడి మొదలైంది. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ కు కొవిడ్-19 పాజిటివ్ గా స్పష్టమైంది. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం ట్విట్టర్ అకౌంట్ ద్వారా అఫీషియల్ గా ఖరారు చేశారు. ‘మా ఫీల్డింగ్ కోచ్