Home » rajasthan royals
ఐపీఎల్ 2019లో భాగంగా ఎనిమిదో మ్యాచ్ను ఆడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైయ్యాయి.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు మేనేజ్మెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఐపీఎల్ 2019లో భాగంగా 8వ మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో తలపడేందుకు సర్వం సిద్దమైంది. ఈ పోటీలో ఇరు జట్లు ఓటమి తర్వాత తలపడుతున్న మ్యాచ్ ఇది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో స్టేడియంను సిద్ధం చేశామని సీపీ భగవత్ తెల
ఐపీఎల్ 2019లో భాగంగా రాజస్థాన్ రాయల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య సోమవారం మార్చి 25న జరిగిన మ్యాచ్లో అశ్విన్.. జోస్ బట్లర్ ను అవుట్ చేసిన విధానం చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారిలో టీమిండియా మా
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసింది ముమ్మాటికి తప్పేనంటూ నెటిజన్లు విమర్శిస్తుంటే తాను రూల్స్ ప్రకారమే చేశానని చెప్పుకొస్తున్నాడు అశ్విన్. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో జోస్ బట్లర్ను రనౌట్ చేసిన
ఐపీఎల్ 2019 సీజన్ 12లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా సోమవారం(మార్చి 25, 2019) రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమికి చేరువగా వెళ్లిన పంజాబ్ జట్టు ఆఖర్లో అసాధారణంగా పోరాడి 14 పరుగుల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాట�
వరుస వైఫల్యాలు.. ఒకటి కాదు రెండు కాదు.. పదేళ్లుగా టైటిల్ కాంక్ష. 2018లో భారీ స్థాయిలో జరిగిన వేలం తర్వాత టైటిల్ కొట్టేయాలనేంత కసిలో కనిపించింది రాజస్థాన్ రాయల్స్. కానీ, బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టార్ ప్లేయర్ లీగ్ నుంచి ఆ స్టార్ ప్లేయర్ దూరమైయ�
టీమిండియా క్రికెటర్ అజింకా రహానె వరల్డ్ కప్ అవకాశాలపై స్పందించాడు. ఐపీఎల్లో బాగా రాణిస్తే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా టీ20, వన్డే జట్లలో నెంబర్4 పొజిషన్లో బ్యాటింగ్కు దిగుతోన్న రహానె.. ప�
ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ధనిక లీగ్గా పేరొందిన ఐపీఎల్ మరో సీజన్కు సిద్ధమైపోతుంది. ముందుగా తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న జట్లు, జట్ల పేర్ల మార్పు, జెర్సీల్లో మార్పులు చేసుకుని సరికొత్త హంగుల్తో ఐపీఎల్ 2019కి ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే ఢిల�
ఫుట్బాల్, కబడ్డీ ఇప్పుడు క్రికెట్లోకి అడుగుపెట్టనుంది బచ్చన్ కుటుంబం. ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఇటీవల సగం వాటాను అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన రాజస్థాన్ రాయల్స్ను బచ్చన్ కుటుంబం కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మా�