Home » rajasthan royals
రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరుగుతోన్న హోరాహోరీ సమరంలో రాజస్థాన్ రాయల్స్ అతి కష్టంపై కోల్ కతాకు పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. నైట్ రైడర్స్ బౌలర్లు చక్కటి ప్రతిభ కనబరిచారు. అయినప్పటికీ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో ఆకట
రెండో విజయం కోసం ఆరాటపడుతోన్న రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై రాజస్థాన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న నైట్ రైడర్స్ ను ఓడించి రెండో విజయ�
ఐపిఎల్ లో భాగంగా రాజస్థాన్ లోని సవాయ్ మాన్ సింగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ .. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రాజస్థాన్ లీగ్ లో తొలి విజయం నమోదు చేసుకోగా బెంగళూరుకు వరుసగా నాలుగో సారి పరాభవానికి గురైంది. కోహ్లీసేన నిర్దే
రాజస్థాన్ బౌలర్లు విజృంభించారు. రహానె సేన ధాటికి బెంగళూరు 4వికెట్లు నష్టపోయి 158పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ(23), డివిలియర్స్(13)పరుగులు మాత్రమే చేయగలిగారు. పార్థివ్ పటేల్ ఒక్కడే జట్టులో హాఫ్ సెంచరీకి మించిన స్కోరు�
ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 14వ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి.
ఐపీఎల్ 2019 సీజన్లో రసవత్తర పోరుకు జైపూర్ వేదిక కానుంది. సీజన్ ఆరంభమై పదిరోజులు గడిచినా కూడా గెలుపు రుచి చూడని ఇరు జట్లు 02 మార్చి 2019న తొలి విజయం కోసం పోరాడనున్నాయి.
చెన్నై వేదికగా సూపర్ కింగ్స్తో తలపడ్డ రాజస్థాన్ రాయల్స్ 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య చెన్నైమ్యాచ్ గెలుచుకుంది. మ్యాచ్ ముగిసేందుకు ఎక్కువ సమయమే పట్టింది. దానికి కారణం.. రాజస్థాన్ స్లో ఓ�
మహేంద్ర సింగ్ ధోనీ… ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. ధోనీ పని అయిపోయింది అని అన్నప్పుడల్లా ఒక మెరుపులా మెరిసి తను ఆడే జట్టును విజయ తీరాలకు చేర్చి ఒక కొత్త చరిత్రను రాస్తాడు. అది ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయినా ఐపీఎల్ పోరు అయినా ఒంటరి పోరాటం
వరుస విజయాలతో దూసుకెళ్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై చిదంబరం స్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో మార్చి 31న తలపడనుంది. ఈ క్రమంలో టాస్ ఓడిన చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి
హైదరాబాద్ బౌలింగ్పై రాజస్థాన్ విరుచుకుపడింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టపోయి సన్రైజర్స్కు 199 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఓపెనర్గా దిగిన అజింకా రహానె(70; 49బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు)తో శుభారంభాన్ని అంద�