Home » rajasthan royals
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో ఎటువంటి మార్పులు లేకుండానే పూర్తి షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ హై పవర్ కమిటీ మీటింగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీకి రావడం ఆలస్యమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటినీ �
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020నాటికి రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డను వీడనుంది. బేస్ ప్లేస్ ను రాజస్థాన్ రాష్ట్రం నుంచి బయటకు అస్సాం రాష్ట్రానికి తరలించనుంది. అస్సాంలోని గౌహతి సొంతమైదానంలా పరిగణించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర గౌహతిలో�
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు సమంగా ఆదరణ దక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ క్రమంలో ఇప్పటికే లీగ్ లో ఆడనున్న ఎనిమిది ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు జరిగాయి. ఇందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ను మార్చ
ఢిల్లీ మళ్లీ గెలిచింది. రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశలు ఆవిరైపోయిన వేళ ఢిల్లీ లీగ్ టేబుల్లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. మ్యాచ్లో రిషబ్ పంత్(47; 37బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సులు)తో మెరవడంతో 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వల్ప టార్గెట్ను చేధించే
సొంతగడ్డపై ఢిల్లీను ఓడించాలని రాజస్థాన్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు కోల్పోయినప్పటికీ గ్రూప్ దశను విజయంతో ముగించాలని ఆరాటాన్ని కనబరుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్: Prithvi Shaw, Shikhar Dhawan, Shrey
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం ఓపికగా ఎదురుచూసినప్పటికీ వరుణుడు వాయిదాల పద్ధతిలో విరుచుకుపడ్డాడు. రాత్రి 11గంటలు దాటాక కాసేప
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్కు ఆటంకం ఏర్పడింది. టాస్ పడిన తర్వాత ఊపందుకున్న వర్షం గంటసేపు జోరుగా కురవడంతో కాసేపటి వరకూ ఆపేశారు. స్టేడియంకు వచ్చిన అభిమానులు మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ గడిపారు. టాస్ వేసే సమయంలో వ
ఐపీఎల్ 2019లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. లీగ్లో జరుగుతోన్న 49వ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 2019వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ టాస్తో క�
రాజస్థాన్ చేతిలో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. 161పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ చక్కటి ప్రదర్శన చేయగలిగింది. బ్యాట్స్మెన్ అజింకా రహానె(39), లియామ్ లివింగ్ స్టోన్(44), సంజూ శాంసన్(48), స్టీవ్ స్మిత్(22), ఆష్టన్ టర్నర్(3)పరుగ
సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటారు. సన్రైజర్స్ హైదరాబాద్ 8వికెట్లు పడగొట్టి 160పరుగులకే కట్టడి చేయగలిగారు. మనీశ్ పాండే(61; 36బంతుల్లో 9ఫోర్లు) బాది జట్టులో హైస్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, ఒషానె థామస్, శ్రేయాస్ గోపాల�