Home » Rajasthan
రాజస్థాన్లో అమానుషం జరిగింది. ఓ దళిత మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అజ్మీర్ జిల్లాలో దళిత మహిళ (25)పై కొందరు కామాంధులు రోజుల తరబడి సామూహిక అత్యాచారం చేశారు.
రాజస్థాన్, అజ్మేర్ జిల్లాలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుడు ఆమె కుటుంబానికి తెలిసిన పూజారే కావడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
రాజస్థాన్ లో దారుణం జరిగింది. కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ నరికేశారు. కాళ్లు తెగనరికి కడియాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జైపూర్లో చోటు చేసుకుంది.
దేశంలోని లగ్జరీ ట్రైన్లలో ఒకటైన ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. అత్యాధునిక సౌకర్యాలున్న ఈ రైలు కోవిడ్ కారణంగా ప్రయాణానికి దూరంగా ఉంది. రెండేళ్ల తర్వాత ఈ రైలు శనివారం తిరిగి ప్రారంభమైంది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. అక్రమంగా ఎల్పీజీ సిలిండర్ నుంచి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది.
రాజస్థాన్ రాజెవరు?
చీతాలకు ఆహారంగా జింకల్ని రాజస్థాన్ నుంచి తెప్పించారంటూ జరుగుతున్న ప్రచారంపై బిష్ణోయ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించింది.
వీధి కుక్క తన ఇంటి దగ్గర ఉండటం ఇష్టం లేని ఒక డాక్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. ఆ కుక్కను తన కారుకు కట్టేసి, కారు నడుపుకొంటూ వెళ్లిపోయాడు. దీన్ని రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ ఘటనలో కుక్క గాయాలపాలైంది.
ఎంతటి విషపూరితమైన పామునైనా అవలీలగా పట్టి.. స్నేక్ మ్యాన్గా గుర్తింపు పొందిన వ్యక్తి.. చివరికి పాముకాటుకే బలయ్యాడు. రాజస్థాన్లోని చురు జిల్లాకు చెందిన వినోద్ తివారీ పాము కాటుకు బలైపోయాడు. విషపూరిత నాగుపామును పట్టుకునే సమయంలో దాని కాటుకు �
రాజస్థాన్లో దారుణ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కూతురుకు రెండో పెళ్లి చేసినందుకు, ఆమె మొదటి భర్త బంధువులు ఆ తండ్రి చెవులు, ముక్కు కోసేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.