Home » Rajasthan
రాజస్దాన్ కు చెందిన ఒక జంట పెళ్లైన 54 ఏళ్ళకు అమ్మానాన్న అయ్యారు.
దేశసేవలో ప్రాణాలు అర్పించిన సోదరుడు విగ్రహానికి రాఖీ కట్టింది ఓ మహిళ. సైనికుడి దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రక్షాబంధన్ రోజున రాఖీ కట్టింది. ఆ వ్యక్తి పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి పట్టిపీడిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా పశువులు మృతి చెందుతున్నాయి. ఒక్క రాజస్థాన్లోనే 14,000 ఆవులు మృత్యువాత పడ్డాయి.
70 ఏళ్ల వయసులో ఒక మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా ఐవీఎఫ్ పద్ధతిలో. దీంతో పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారింది ఆ జంట. ఇన్నేళ్లకు తమ కలను నెరవేర్చుకుంది. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది.
రాజస్థాన్లోని ఒక దేవాలయంలో సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
రాజస్ధాన్లోని దుంగార్పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాను దశమాత అమ్మవారి అవతారాన్ని అంటూ ఒక బాలిక కత్తితో వీరంగం వేసి భక్తులపై దాడి చేసింది. చివరికి ఇంట్లోకి వెళ్లి తన చెల్లెలి మెడ కోసి హత్య చేసింది.
ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. అక్రమ ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్పై ఇసుక మాఫియా దాడికి పాల్పడింది. ఆరుగురు దుండగులు కానిస్టేబుల్పై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, అతని తరుఫు బంధువులు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.
స్నేహితుడితో కనిపించిన భార్యను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టాడు భర్త. దాదాపు ఏడు గంటలపాటు ఆమెను చెట్టుకు కట్టేసి ఉంచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.
రాజస్తాలో బర్మర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిగ్ 21 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.