Home » Rajasthan
సమాజంలో నీతి నియమాలు, కట్టుబాట్లు అన్నీదూరమై పోతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత జార్ఖండ్, రాజస్థాన్ లు అదే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, త్వరలో వెస్ట్ బెంగాల్ కు కూడా ముప్పు తప్పదని చెప్తున్నారు బీజేపీ లీడర్ సువెందు అధికారి.
రాజస్ధాన్ లో లేడీ సింగంగా పేరుపొందిన పోలీసు సబ్ ఇనస్పెక్టర్ సీమ జఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు పారిపోవటానికి ఆమె సహకరించారనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఈ రోజు కోర్టులో ప్రవేశ పెట్టారు.
పెళ్లి విషయానికొస్తే, ప్రతి కమ్యూనిటీకి, గ్రామానికి విభిన్నమైన సంప్రదాయాలు ఉండటం సహజం. ఇలాగే రాజస్థాన్ లో ఒక కమ్యూనిటీ పెళ్లితో పాటు ఆ వేడుకకు వచ్చే అతిథులకు కూడా కొన్ని రూల్స్ చెప్పింది. పాలి జిల్లాల్లో ఉన్న 19గ్రామాల్లో ఉండే యువత గడ్డం పెం�
జైపూర్ జిల్లాలోని చాపియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను వివాహం చేసుకున్న ఆ మహిళలు.. నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయారు. తాజాగా వారి మృతదేహాలు ఓ బావిలో లభ్యమయ్యాయి.
రాజస్థాన్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు సహా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బావిలో లభించాయి. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు.
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించటంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజస్ధాన్ కేరళ రాష్ట్రాలు స్పందించాయి.
వయస్సు పెరిగిపోతున్నా పెళ్లికాక ఇబ్బందులు పడుతున్న యువకులను మోసం చేసే ముఠా సభ్యులను రాజస్ధాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు యువకులను పెళ్లి చేసుకున్న యువతులు పెళ్లైన 15 రోజులకు అత్తింటిలోని నగదు, బంగారం, వెండి తీసుకుని పారరయ్యారు. ఇటీవలి
హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.
దేశవ్యాప్తంగా మత ఘర్షణల్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా రాజస్థాన్లో ఘర్షణలకు బీజేపీనే కారణమని ఆరోపించారు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్.