Home » Rajasthan
రాజస్ధాన్ లోని ఒక కుటుంబానికి వచ్చిన కొత్త కోడలు ఇల్లు లూటీ చేసిపారిపోయింది. కొడలిగా ఇంటికి వచ్చిన రెండో రోజే అత్తింటివారికి మత్తు మందు పెట్టి ఇంట్లోని నగదు బంగారం తీసుకుని పరారయ
కచోరి తినాలనిపించి రైలు ఆపేసాడు డ్రైవర్..సొంత కారు అనుకున్నాడోలేదా షేర్ ఆటో అనుకున్నాడేమో కచోరీ కోసం రైలు ఆపేసిన డ్రైవర్ పై అధికారులు సీరియస్ అయ్యారు.
జమ్మూ కాశ్మీర్, రాజస్ధాన్ లలో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటంతో ఎన్ఐఏ అలెర్ట్ అయింది.
రాజస్థాన్ రాజధాని జైపూర్లో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది.
‘నా దగ్గర తుపాకీ ఉంది అది బొమ్మ తుపాకీ కాదు..గుర్తు పెట్టుకో’..అంటూ ఓ బందిపోటు దొంగకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. చూస్తుండగానే కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా..
పబ్జీ గేమ్ మీద మోజు ప్రాణాలు తీసింది. పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రైల్వే పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతుండగా..
నాకు దక్కని ఆమె ఎవ్వరికి దక్కకూడదనే ఉన్మాదంతో ఓ బాలికను అత్యంత పాశవికంగా హత్య చేశాడో యువకుడు. చంపి చెట్టుకు వేలాడదీశాడు.
సైన్యంలో ఉండి దేశానికి సేవ చేయాల్సిన జవాన్.. తన పరిధి దాటి అతిగా ప్రవర్తించాడు. తన కూతురిని కొట్టాడని స్కూల్ డైరెక్టర్పైనే కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో ఆయన భార్య అడ్డు రావడం
16 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుండీకి చెందిన బాలిక గత నెల 23న మేకలు మేపడానికి అడవికి వెళ్లి కామాంధుల చేతిలో బలైంది.