Home » Rajasthan
అక్రమ మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ 500 రోజులుగా ఉద్యమం చేసిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. బాధితుడి మృతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్ను ఢీకొట్టి చంపాడు డ్రైవర్. అనంతరం కొంతదూరంలో ట్రక్కును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాజస్ధాన్లోని లోక్ తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యే నారాయన్ బెనివాల్కు చెందిన ఎస్ యూవీ కారును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకు పోయారు.
దేశంలో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ. మిగతా పార్టీలు కుటుంబాలు, వంశ పాలనకే పరిమితమయ్యాయి. బీజేపీ దేశం కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తుంది. మనకు పార్టీ ఏం ఇచ్చింది అని కాకుండా, మనం దేశానికి, పార్టీకి ఏమిచ్చామో ఆలోచించాలి.
అనేక అంశాలపై రెండు గంటలపాటు ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఆమె వెల్లడించారు. ‘‘ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే అంశంపై సమావేశంలో చర్చించాం. సంపర్క్ అభియాన్ ద్వారా ప్రజల మన్ కీ బాత్ తెలుసుకునే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం.
కన్హయ్య హత్యకు పాల్పడ్డ నిందితుల్లో ఒకడైన రియాజ్ అత్తారీ రాజస్థాన్కు చెందిన బీజేపీ కార్యకర్త అని వెల్లడించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దీనికి సంబంధించి ఆధారాలుగా ఫొటోలతో కూడిన కొన్ని ఫేస్బుక్ పోస్టులను పవన్ ఖేరా తన సోషల్ మీడియాలో షేర్ చ
రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్నయ్యను కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను ఈరోజు ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్- NIA- అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ అజ్మీర్లోని జైలు నుంచి అదుపులో తీసుకుని జైపూర్ తరలిస్తున్నారు.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్లాల్ హత్య కేసు జరిగిన నేపథ్యంలో 32మంది ఐపీఎస్లను బదిలీ అయ్యారు. గురువారం (జూన్ 30,2022) అర్థరాత్రి డిపార్ట్ మెంట్ జారీ చేసిన బాబితాలో ఉదయపూర్ సహా 10 జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిన్న జరిగిన టైలర్ కన్హయ్య హత్య కేసులో అరెస్టైన నిందితుడు రియాజ్ అఖ్తరీకి అనుమానిత ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ రాష్ట్రమంతా అలర్ట్ అయింది. 24గంటల పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఒక నెలరోజుల పాటు భారీ గుంపులు ఏవీ మోహరించకూడదని ఆంక్షలు విధించింది. ఇదంతా జరుగుతుండటానికి కారణం.. ప్రవక్తపై కాంట్రవర్సీ