Home » Rajasthan
రాజస్థాన్లో దారుణ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కూతురుకు రెండో పెళ్లి చేసినందుకు, ఆమె మొదటి భర్త బంధువులు ఆ తండ్రి చెవులు, ముక్కు కోసేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.
పెళ్లి జరిగినప్పుడు ఆమె వయసు 1. ఏమీ తెలియని పసితనంలో, 20 ఏళ్ల క్రితం జరిగింది ఈ పెళ్లి. దీంతో తమ కుమారుడితో కాపురం చేయాలని అత్తమామలు ఆ యువతిని వేధించారు. దీనికి ఇష్టంలేని ఆ యువతి ఎన్జీవో సాయంతో కోర్టును ఆశ్రయించింది.
నవ వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించారు అత్తింటివారు. ఇటువంటి అనాగరిక ప్రక్రియలో ఆమెపై జరిగిన అన్యాయం గురించి ఎవ్వరు పట్టించుకోలేదు.కానీ వరుడు కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. దీంతో ఆమెతో పాటు ఆమె క�
సైబరాబాద్ పోలీసులు రాజస్తాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించి అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి డబ్బులు కొట్టేసి రాజస్తాన్ లో బిజినెస్ మేన్స్ గా చెలామణి అవుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుక�
మణప్పురం ఫైనాన్స్లో భారీ దోపిడీ జరిగింది. సినిమాలోని సన్నివేశాల్ని తలదన్నేలా.. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. ఆఫీస్లో ఉన్న రూ.12 కోట్ల విలువైన నగల్ని ఎత్తుకెళ్లారు.
దళిత విద్యార్థిపై టీచర్ దారుణంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి స్పృహ కోల్పోయాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.
రాజస్థాన్ లోని 1.35 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజన’ కింద ఈ స్మార్ట్ ఫోన్లను అందించనుంది. వచ్చే ఏడాది రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా ఈ పథకాన్న�
నేరస్తులకు ఆమె కొంత డబ్బు ఇచ్చింది. అయితే తన డబ్బు తిరిగి ఇవ్వమని ఎప్పటి నుంచో అడుగుతోంది. ఆమె వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా.. ఆమెను తరుచూ కొట్టేవారట. దుర్భషలాడేవారట. దీంతో తన డబ్బు కోసం మే 7న ఆమె కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ దారుణం జరి�
గెహ్లోత్ పేరు బయటికి చెప్పకపోయినా సచిన్ పైలట్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ 2018 రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాగా ముదిరింది. అనంతరం పైలట్ తిరుగుబాటు చేయడం
రాజీనామా అనంతరం మెఘవాల్ మాట్లాడుతూ ‘‘జలోర్లో వెలుగు చూసిన 9 ఏళ్ల విద్యార్థి మరణం నన్ను ఎంతగానో బాధించింది. అందుకే నేను నా రాజీనామాను సమర్పించారు. ప్రతి రోజు దళితులు, నిమ్న వర్గాలు అనేక రకాల దాడులకు, హింసకు గురవుతున్నారు. వ్యవస్థలో చాలా మార్�