Home » Rajat Patidar
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఛత్తీస్గడ్లోని గరియాబంద్ జిల్లాలోని మడగావ్ గ్రామానికి చెందిన మనీష్ బిసి అనే కుర్రాడికి కాల్స్ చేశారు.
నిజంగా పటీదార్ ఫోన్ చేశాడంటే మనీశ్, ఖేమ్రాజ్ నమ్మలేదు. ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని మనీశ్, ఖేమ్రాజ్ అనుకున్నారు. దీంతో "నేను ఎమ్మెస్ ధోనీని మాట్లాడుతున్నాను" అని ఖేమ్రాజ్ సమాధానమిచ్చాడు.
కెప్టెన్ రజత్ పాటిదార్కు కోహ్లీ ఓ బహుమతిని ఇచ్చాడు.
గతంలో రజత్ పాటిదార్ మాట్లాడిన మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మీడియా సమావేశంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి కీలక కామెంట్స్ చేశాడు.
ఆర్సీబీ ఫైనల్కు చేరుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది నాలుగో సారి.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు చేరుకుంది.
లక్నో పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అ
గెలుపు జోష్లో ఉన్న సన్రైజర్స్కు, ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది.