Home » Rajiv Gandhi International Airport
ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ పైలట్ దశలో ఉంది. ప్రయాణీకుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో దీనిని పూర్తిగా ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు కలకలం రేపింది. ఈ- మెయల్ ద్వారా బెదిరింపులు వచ్చేసరికి అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. ముగ్గురుని అరెస్ట్ చేశారు.
బాంబు బెదిరింపుకు పాల్పడిన ఆగంతుకుడి ఆచూకీ కనిపట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. మతిస్థిమితంలేని వ్యక్తి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు (ఆర్జీఐఏ) కస్టమర్ కాల్ సెంటర్కు
శంషాబాద్ ఎయిర్పోర్టులో నిందితుల వద్ద పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్ లో 1.11 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
తిమింగలం ఆకారంలో ఉండే ఎయిర్బస్ బెలుగా ఇది. దీన్ని భారీ వస్తువుల రవాణాకు వాడతారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా స్మగ్లింగ్ దందా కొనసాగుతోంది. అరబ్ దేశాల కేంద్రంగా అక్రమ బంగారం, విదేశీ కరెన్సీ, సిగరెట్ల స్మగ్లింగ్ జరుగుతోంది. Shamshabad Airport
హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్-చెన్నై ఇండిగో ఫ్లైట్ లో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కొడుకు పరిటాల సిద్దార్థ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిద్ధార్థ్ బుల్లెట్ తో
హైదరాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరోనా థర్మల్ స్కానింగ్ ద్వారా స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 8,212 మందికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ �
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానం దిగి ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురువ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 915.1