Home » RakshaBandhan
Rakshabandhan 2025 : రక్షాబంధన్ 2025 పండుగ సందర్భంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలకు గురువారం భారీ రక్షా బంధన్ కానుక ప్రకటించారు. కన్యా సుమంగళ యోజన పథకం మొత్తం రూ. 25,000కి పెంచుతూ సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు....
మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు..
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ (Sunny Deol) నటించిన చిత్రం గదర్ 2 (Gadar 2). అనిల్ శర్మ (Anil Sharma) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అమీషా పటేల్ (Ameesha Patel) కథానాయిక.
సోదరుడికి రాఖీ కడదామని వచ్చిన ఓ మహిళ కాలికి చుట్టుకుంది ఓ భయంకరమైన విషసర్పం. ఆమె మాత్రం కదలకుండా శిమనామ స్మరణ చేస్తుండిపోయింది. మరి ఆ పాము కాటు వేసిందా? ఏం జరిగింది..? వైరల్ అవుతున్న వీడియో..
రక్షాబంధన్ సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన కమర్ మొహిసిన్ షేక్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాఖీ కట్టనున్నారు. ప్రధాని మోదీకి గడచిన 30 ఏళ్లుగా రాఖీ కడుతున్న కమర్ మొహిసిన్ రక్షాబంధన్ సందర్భంగా ఈ నెల 30వతేదీన పాక్ నుంచి ఢిల్లీకి రానున�
బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. రోడ్డు భద్రతలను పాటించాలి. రోడ్డు భద్రత అమలు విషయంలో సంబంధిత మత పెద్దలతోను, విద్యావేత్తలతోను స్థానిక అధికారులు సంప్రదించాలి.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ బాలీవుడ్ షో సూపర్స్టార్ సింగర్ రెండో సీజన్కి గెస్ట్ గా వెళ్ళాడు. రాఖి స్పెషల్ ఎపిసోడ్ కి అక్షయ్ గెస్ట్ గా వచ్చాడు. దీంతో ఈ ఎపిసోడ్ లో అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తుచేసే పాటలు పాడారు కంటెస్టెంట్స్. ఈ �
అక్షయ్ కుమార్ ,అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, కంగనా, కరణ్.. ఇలా స్టార్లంతా ఈ ఇయర్ సెకండాఫ్ లో రిలీజ్ క్లాష్ ఫేస్ చెయ్యబోతున్నారు. ఈ సంవత్సరం సెకండాఫ్ లో ధియేటర్లో పోటీ...................
కొవిడ్ రాని.. ఇంకేదైనా కానీ.. అక్షయ్ కుమార్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే. ఇయర్ షెడ్యూల్ మొత్తం ముందే ప్లాన్ చేసుకుంటాడు. 55కు చేరువలో ఉన్నా యంగ్ హీరోలకన్నా స్పీడ్ గా వర్క్ చేస్తుంటాడు.