Ram Madhav

    దుబ్బాక ఎన్నికల్లో బీజేపీకి ఊహించని విజయం దక్కేలా ఉంది.. : రామ్ మాధవ్

    November 10, 2020 / 11:01 AM IST

    Telangana Dubaka by-election BJP leading : దుబ్బాక ఉప ఎన్నికలో ఊహించని పరిణామం జరుగుతోంది. ఊహించని విధంగా ఓట్లు దక్కించుకోవటంలో బీజేపీ ముందుంది. దుబ్బాక ఎన్నికల్లో ముఖ్యంగా స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీ అయిన టీఆర్‌ఎస్‌, జాతీయ పార్టీ అయిన బీజేపీ మధ్యే పోరు రసవత్త�

    Pm Modi Cabinet లోకి రామ్ మాధవ్, మురళీధర్ రావు ?

    October 1, 2020 / 09:34 AM IST

    Pm Modi Cabinet : బీజేపీ జాతీయ నూతన కార్యవర్గంలో (BJP national team) తెలుగు రాష్ట్రాల సీనియర్ నేతల రామ్ మాధవ్ (Rammadhav), మురళీధర్ రావు (Muralidhar rao) లను పక్కన పెట్టేయడంపై ఆ పార్టీలో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. కార్యవర్గంలోకి ఎందుకు తీసుకోలేదు ? పార్టీకి విధేయులుగా ఉన్న వీరి

    బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తెలుగు మహిళానేతలు

    September 26, 2020 / 05:11 PM IST

    BJP’s national office-bearers: భారతీయ జనతాపార్టీ జాతీయ నూతన కార్యవర్గం తెలుగు రాష్ట్రాల మహిళానేతలను అందలమెక్కించింది. కాంగ్రెస్ నుంచి బీజేపీకెళ్లిన ఫైర్‌బ్రాండ్ డికె అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. సీనియర్ నేత పురందే

    ఏపీలో ఇప్పుడు అధికారంలోకి రాలేం….2024 లోనే సాధ్యం – రాం మాధవ్

    August 11, 2020 / 02:25 PM IST

    ఏపీలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో చెప్పారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని..కానీ 2024లో సాధ్యమౌతుందని జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అంత సులభం కాదని, రాష్ట్రంలో ప్రత

    ఏపీ రాజధాని అంశంలో కేంద్రం జోక్యం పరిమితం – రాం మాధవ్

    August 11, 2020 / 01:18 PM IST

    ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం పరిమితంగా ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తెలిపారు. గతంలో రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో..ప్రస్తుతం అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో, దే

    టీ-బీజేపీ పీఠంపై గద్వాల్ జేజెమ్మకు గంపెడు ఆశలు!

    February 5, 2020 / 12:30 PM IST

    కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా పని చేసి, గద్వాలలో తన ఆధిపత్యాన్ని చలాయించిన డీకే అరుణ.. ఇప్పుడు కమలం పార్టీలో కీలక స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన ఆమె.. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ

    టీడీపీ, వైసీపీ ఒక్కటే : కార్యకర్తలకే సంక్షేమ పథకాలు

    October 30, 2019 / 06:02 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో  ప్రభుత్వ  సంక్షేమ పధకాలు  వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ . విజయవాడలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ..గత టీడీపీ హయాంలోనూ ఇదే జరిగిందని… కేంద్ర పధకాలను తమ పధకాలుగా వైస�

    ఎన్నికల తర్వాత బాబు భరతం పడతాం : రాం మాధవ్ 

    April 7, 2019 / 09:21 AM IST

    రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా  సాగించిన అవినీతి, అసమర్థ పాలనను ప్రజలు తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతిపై త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన ఆదివ�

    రిటర్న్ : బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి

    March 26, 2019 / 06:41 AM IST

    మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ చెప్పే యోచనలో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. మార్చి 29న ప్రధాని మోడీ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత రాంమాధవ్ ను కలిసిన జ�

10TV Telugu News