Home » ramoji rao
విజయవాడలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో కీరవాణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారి కటుుంబ సభ్యులను పరామర్శించారు.
రామోజీరావు ఏ రంగంలో చేయి పెడితే ఆ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారని నారా లోకేశ్ అన్నారు
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.
తెలుగునాట తన వ్యాపారాలను నలుదిశలా విస్తరించిన రామోజీరావు సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా కీర్తి గడించారు. పద్మవిభూషణుడిగా ఓ చరిత్రను నమోదు చేశారు.
జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని పేర్కొన్నారు. అధికారికంగా ఏ వేడుకలూ నిర్వహించవద్దని..
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన అన్నీ తట్టుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేశారు. ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి.
సినిమా షూటింగ్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.
అక్షర యోధుడు రామోజీరావు ఇక లేరు
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఎంతో మందికి తెలుసు.