Home » RAN AWAY
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ వివాహిత తన ముగ్గురు కన్న పిల్లలను వదిలించుకుంది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాగుపాము కలకలం రేపింది. పాఠశాల ఆవరణలో నాగుపాము పడగవిప్పి బుసలు కొట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు. కొద్ది సేపటి తరువాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ముందు ముజఫర్ నగర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. ఖతౌలీ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్ సైనీ మీటింగ్ కోసమని బుధవారం గ్రామానికి వచ్చారు.
అతనో పోలీస్ ఉన్నతాధికారి.. కానీ పోలీసులను చూసే పరుగులు పెట్టాడు. తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి భారీ నగదుతో డీఎస్పీ పరుగులు పెట్టాడు.
.ఖుషీ నగర్ లో ఓ యువకుడు మాస్క్ లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు. దీనిని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు కనిపించింది. వాహనంలో వెళుతూ..అతన్ని ఆపారు.
two girls fall in love in kurnool: కర్నూలులో వింత ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంటి నుంచి పారిపోయారు. సంతోష్ నగర్కు చెందిన 21 ఏళ్ల యువతి, నర్సింహారెడ్డి నగర్కు చెందిన 20 ఏళ్ల యువతి చిన్ననాట�
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో అర్ధరాత్రి టీడీపీ నేత కుమారుడు హల్చల్ చేశాడు. మద్యంమత్తులో అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించాడు.
కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆదివారం(జనవరి 26, 2019) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ కుమార్ మాట్లాడుతూ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ