Home » Ranchi
ఒక బిడ్డకు జన్మనివ్వటమే కష్టం. అటువంటిది ఝార్ఖండ్ లో ఓ మహిళ ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చింది.
ఏనుగు మంగళవారం ఒక్కరోజే రాంచీ జిల్లాలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని చంపడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సోమవారం లోహర్దగా జిల్లాలో ఇద్దరు మహిళలపై ఏనుగు దాడిచేసి హతమార్చింది. అంతకుముందు రోజు ఆదివారం ఒకరిని తొక్కి చంపించిందని అధికారులు త�
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇండియా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి ది
ఝార్ఖండ్, షాహిబ్గంజ్ జిల్లాలోని రాజ్ మహల్, తిన్ పహార్ ప్రాంతాలకు చెందిన పేద మైనర్ పిల్లలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. పేద కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లల్ని ఎంపిక చేసి వాళ్లకు మొబైల్స్ చోరీలో కొద్ది రోజులపాటు శ�
జార్ఖండ్ లోని ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
21 రోజుల ఆడశిశువు కడుపులో 8 పిండాలు ఉన్నాయి. మొదటి వాటిని కణితులుగా భావించిన ఢాక్టర్లు అవి కణితులు కావు పిండాలు అని గుర్తించి ఆశ్చర్యపోయారు. ఝార్ఖండ్లో జరిగిన ఈ ఘటన ప్రపంచంలోనే అరుదైనది అంటున్నారు డాక్టర్లు.
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నాటు వైద్యం చేయించుకున్నాడంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
బుధవారం రాత్రి ధుర్వా రింగురోడ్డుపై వెళ్తున్న పదిహేనేళ్ల బాలికను ఐదుగురు యువకులు కిడ్నాప్ చేసి, కారులో ఎక్కించుకెళ్లారు. ఆపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు.
వివాహేతర సంబంధం ఉందనే కారణంతో వివాహితను, యువకుడిని నగ్నంగా ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది.