Ranchi

    సైకిల్ తొక్కుతూ…విజయాన్ని ఆశ్వాదిస్తున్న హేమంత్ సోరెన్

    December 23, 2019 / 11:00 AM IST

    జార్ఖండ్ లో బంపర్ మెజార్టీ దిశగా జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి దూసుకెళ్తుంది. ఇవాళ(డిసెంబర్-23,2019)ఉదయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది.  హేమంత్ సోరెన్. జార�

    న్యాయ విద్యార్ధినిపై 12మంది అత్యాచారం: సీఎం క్యాంప్ ఆఫీసుకు దగ్గర్లోనే

    November 29, 2019 / 11:05 AM IST

    జార్ఖండ్ రాజధాని రాంచీలో న్యాయ విద్యార్థిని ఏకంగా 12మంది దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ( నవంబర్ 26)జరిగిన ఈ దారుణం ఆలస్యంగా తెలిసింది. కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో గురువారం సాయంత్రం 5:30 గంటలకు 25 ఏళ

    డ్రెస్సింగ్ రూంలో..: మూడో టెస్టు గెలవడంలో ధోనీ పాత్ర

    October 22, 2019 / 07:24 AM IST

    రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర కీలకమైందట. చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ మాటను నొక్కి చెబుతున్నారు. ధోనీ ఉంటే చాలు జట్టు గెలుస్తుందనే మాట మరోసారి నిజమై�

    డబుల్ సెంచరీతో సచిన్, సెహ్వాగ్‌ల సరసన రోహిత్ శర్మ

    October 20, 2019 / 07:37 AM IST

    టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ మరో రికార్డు కొట్టేశాడు. వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ డబుల్ సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. ఈ ఘనత  సాధించిన మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్‌గా గుర్తి�

    మూడో టెస్టుకు హాజరుకానున్న ధోనీ

    October 18, 2019 / 02:30 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు హాజరుకానున్నాడు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ జార్ఖండ్ స్టేడియం వేదికగా టీమిండియాలో ఉత్సాహాన్ని నింపేందుకు రానున్నాడు.  ఈ �

    అస్సలేం జరిగింది: రాష్ట్రపతిని కలిసిన ధోనీ

    September 30, 2019 / 02:27 AM IST

    జార్ఖండ్‌లోని రాంచీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలాసేపు ముచ్చటించి డిన్నర్‌లో పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు కొన్ని నెలలుగా దూరమైన ధోనీ రాష్ట్రపతిని కలవడం పట్ల పలు అనుమానా�

    ప్రశ్నించిన వెంటనే బ్యాన్ చేశారు : కరెంట్ కోతలపై సాక్షి ఆగ్రహం

    September 20, 2019 / 01:08 PM IST

    జార్ఖండ్‌ రాజధాని రాంచీలో కరెంట్ కోతలపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సతీమణి సాక్షి సింగ్‌ ఫైర్ అయ్యారు. కరెంట్‌ కోతలపై ట్విట్టర్‌ వేదికగా సాక్షి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  ప్రతి రోజు కరెంట్‌ కోతలతో రాంచీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న

    ఫైన్ భయంతో ట్రాఫిక్ పోలీస్ ని గుద్దేసి పారిపోయాడు

    September 7, 2019 / 07:01 AM IST

    కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం చెమట్లు పట్టిస్తోంది. వాహనంతో రోడెక్కాలంటేనే

    ఓటు వేసిన ధోని

    May 6, 2019 / 10:26 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఓటు వేశారు.ఇవాళ(మే-6,2019)జార్ఖండ్ రాజధాని రాంచీలోని జవహర్ విద్యా మందిర్ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ధోని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని �

    అమీషా పటేల్ డబ్బులు ఎగ్గొట్టింది…కోర్టుకెళ్లిన ప్రొడ్యూసర్

    March 29, 2019 / 03:59 PM IST

    ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.మోసం,చెక్ బౌన్స్ ఆరోపణలతో ఆమెపై ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాంచీ కోర్టులో కంప్లెయింట్ ఫైల్ చేశారు.  దేశి మ్యాజిక్ అనే సినిమా పూర్తి చెయ్యాలన్న కారణంతో  గత ఏడాది మార్చిలో రాంచీలో

10TV Telugu News