Home » Ration Card
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందించడంపై దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డులను..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డు అందించడంపై దృష్టిసారించింది.
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత మీ దరఖాస్తు ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
Ration Card e-KYC : రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఇ-కేవైసీ చేయించుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీలోగా మీ రేషన్ కార్డుతో వెరిఫికేషన్ ప్రక్రియ చేయకపోతే రావాల్సిన ఉచిత రేషన్ ఆగిపోతుంది.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
Ration Card eKYC : మీ రేషన్ కార్డుకు ఈ-కేవైసీని పూర్తి చేశారా? రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీని పూర్తి చేయాలి. లేదంటే ప్రభుత్వం అందించే పథకాలను కోల్పోతారు. అంతేకాదు.. మరెన్నో ప్రయోజనాలను కూడా పొందలేరు.
పాత రేషన్ కార్డుల్లో పెండెన్సీ దరఖాస్తులు కొత్త సమస్య తెచ్చిపెడుతున్నాయి.
రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కార్డులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ..