Home » ration rice
రేషన్ షాపుల్లో పంపిణీ చేసిన బియ్యం వివాదాస్పదమైంది. రేషన్ బియ్యం తిన్న తర్వాత పిల్లలు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారని మహిళలు చెబుతున్నారు. (Plastic Rice In RationDepots)
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర..
ప్రకాశం జిల్లాలో ఆక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ వ్యవహారం దుమారం రేపింది. లబ్దిదారుల్లో టెన్షన్ పుట్టించింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచార
ఆగస్టు నెలలో 15 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. నేడు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ఉండదని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం(మార్చి 24,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతోంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరుగుతోంది. లాక్ డౌన్