Home » Ration shops
ఏపీలో పేదలకు ఎలాంటి కష్ట, నష్టాలు కలుగకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే వారికి అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టే
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే కొత్త కొత్త రూల్స్ తీసుక
జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనాలు ఉరుకులు..పరు�
దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టనున్నారు. ఒకే విధమైన పారితోషకం..లేదా కమిషన్ కోసం వీరు ఆందోళన చేపడుతున్నారు. అందులో భాగంగా మార్చి 1వ తేదీ నుండి సమ్మెలోకి దిగబోతున్నారు. డీలర్లకు నెలకు రూ. 50వేల వేతనం లేని పక్షంలో క్వింటాల్ ధాన్యా
అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది.
సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగానే తమిళనాడులో విషాదం నెలకొంది. ప్రభుత్వం అందిస్తున్న పొంగల్ గిఫ్ట్ వెయ్యి రూపాయల కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. నిద్రలో ఉన్న భార్యపై గొడ్డలితోదాడి చేసి చంపేశాడు.
తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు పొంగల్ గిఫ్ట్ గా రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు రూ.వెయ్యి క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద వెయ్యి రూపాయల కోసం భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు.