Home » Rats
పలు హోటళ్లలోని కిచెన్ లలో బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.
ఎలుకలు పాకిన కలుషిత ఆహారమే తమకు వడ్డించారని కొందరు ఆరోపించారు.
హోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.
ఎలుకలు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంట్లో ఒక్క ఎలుక తిరుగుతోందంటేనే మనకు నిద్ర పట్టదు. అదే రెండు మూడు ఉంటే.. అర్జంటుగా వాటిని పట్టుకోవడమో, మందు పెట్టి మట్టుపెట్టడమో చేస్తుంటాం. అదే వందలు, వేల సంఖ్యలో ఎలుకలు ఉంటే... అమ్మో.. ఆ బీభత్సాన్ని ఊహి�
అమెరికాలో ఎలుకలు పట్టేందుకు ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలను చేపట్టారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు కొత్త పోస్టును సృష్టించారు. ఆ ఉద్యోగికి వార్షిక జీతం రూ.కోటి 38 లక్షల 55 వేలుగా నిర్ణయించారు.
581 కేజీల గంజాయి తిన్న ఎలుకలు?
ఎలుకలు వందల కిలోల గంజాయిని తిన్నాయా..? కొంచెం వింతగానే ఉన్నా మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా కోర్టుకు పోలీసులే ఈ విషయాన్ని చెప్పారు. పోలీసుల నివేదిక చూసి విస్తుపోయిన అదనపు జిల్లా జడ్జి..
దాదాపు 581 కిలోల గంజాయిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మథుర జిల్లాలోని హైవే, షేర్గఢ్ పోలీస్ స్టేషన్ల గిడ్డంగుల్లో దాన్ని భద్రపరిచారు. ఆ గంజాయిని తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను మథుర కోర్టు ఆదేశించింది. దీంతో ఆ గంజాయినంతా ఎ
మురికి కాలువల్లో తిరిగే ఎలుకల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనికి కారణం ఓ వడాపావ్.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఎలుకల నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చెత్తకుండీలో నుంచి బంగారు నగలు ఉన్న సంచిని ఎలుకలు బయటకు తీయడాన్ని చూసిన పోలీసులు ఎట్టకేలకు స్వాధీనపరచుకున్నారు.