Home » rcb
ఐపీఎల్ 2025 సీజన్లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఏబీ డివిలియర్స్ చెప్పినట్టు ఈసారి యాజమాన్యం తెలివిగా వ్యవహరించి టైటిల్ను గెలుచుకుంది.
తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే ను పోలీసులు అరెస్టు చేశారు.
తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ నిలిచిపోయిందని సీపీ ఆనంద్ చెప్పారు. అదనపు బలగాలను పంపించి, లాఠీచార్జ్ చేసి అక్కడ ఉన్నవారిని చెదరగొట్టాల్సి వచ్చిందని అన్నారు.
ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ తొక్కిసలాట ఘటనలపై ఓ ప్రకటన విడుదల చేసింది.
చిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది.
తొక్కిసలాట ఘటనతో స్టేడియం నుంచి వెళ్లిపోవాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.