Home » rcb
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ భారతదేశంలో నిర్వహించట్లేదు. మాములుగా అయితే ఐపీఎల్ సీజన్ ఇండియాలో జరిగితే చాలా లాభాలు వస్తాయి. వాస్తవానికి అది వేల కోట్లలో ఉంటుంది. అయితే ఇప్పుడు అంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కరోనా కారణంగా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2016 ఐపీఎల్లో ఫైనల్ చేసినప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్రస్తుత జట్టు 2016 జట్టు కంటే సమతుల్యతతో ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రాయల�
మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్లో ఆస్ట్రే�
IPL 2020 in UAE RCB Updates: ఐపిఎల్ 2020 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్ యూఏఈలో కరోనా వైరస్ మధ్యలో ఉండబోతోంది. ఈ క్రమంలో ఆటగాళ్ళు కొంచెం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. వాస్తవానికి, ప్రేక్షకులు మైదానంలోకి రావడం లేదు, కానీ ప్రపంచవ్యాప్త�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్టు వైరల్ అయింది. ఐదు నెలల క్రితం మైదానంలో అడుగుపెట్టిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. మళ్లీ నెట్స్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టామని రాసుకొచ్చాడు. ‘ఐదు నెలలుగ�
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020వేలంలో అద్భుతాలు జరిగాయి. అనుభవం పక్కుబెట్టి టాలెంట్కు ప్రాధాన్యతనిచ్చే ఐపీఎల్ వేలం మరోసారి సత్తా ఉన్న ప్లేయర్లను టాప్లో నిలబెట్టింది. అన్ క్యాప్డ్ ప్లేయర్లు కనీస ధర కంటే రెట్టింపు ధరకు కొనుగోలు అవగా వే�
ఐపీఎల్ 2020 సీజన్ క్రికెటర్ల వేలంలో విదేశీ క్రికెటర్లు భారీ ధర పలికారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ రికార్డ్ ధరకు
ఐపీఎల్ సాధారణ ప్లేయర్లను సైతం స్టార్ ప్లేయర్లుగా మారడానికి చక్కని వేదిక. ప్లేయర్లతో పాటు స్టేడియానికి మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులను సైతం సెలబ్రిటీలను చేసేస్తుంది. ఈ క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల
ఐపీఎల్ 2019 సీజన్ ప్లేఆఫ్ రేసు అర్హత సాధించడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమికి గురైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 4వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూర�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జట్టు వైఫల్యాలు ఎదుర్కొన్నప్పటికీ వ్యక్తిగత రికార్డులలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్లేఆఫ్ రేసుకు అర్హత సాధించకపోవడంతో గ్రూప్ దశలో ఇంకా ఆడేందుకు వీలుంది ఒక్క మ్యాచ్లో మాత్రమే. చిన్నస్వ