Home » re open
భారత, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో మంగళవారం కర్తార్ పూర్ కారిడార్ యాత్ర పున: ప్రారంభం అయింది. పాకిస్థాన్లోని చారిత్రాత్మక గురుద్వారా దర్బార్ సాహిబ్ను గురుదాస్పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్తో కలుపుతూ కర్తార్పూ�
దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గుదల కనిపిస్తోండగా.. ఈ సమయంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలను తిరిగి ట్రాక్లోకి తీసుకుని వస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పరిశ్రమలు మూతబడ్డాయి. పనులు నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి కరోనా వైరస్ తీవ్రత
తెలంగాణలో రోజుకు రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ తెరుచుకుంది. గురువారం(నవంబర్ 28,2019) ఆఫీస్ ఓపెన్ అయ్యింది. ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన జరిగిన 24
కాగజ్ నగర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఉన్న సిర్పూరు పేపరు మిల్లులో మళ్లీ సందడి మొదలైంది. నాలుగున్నరేళ్ల క్రితం మూతపడిన సిర్పూరు పేపర్ మిల్లు పునః ప్రారంభమైంది. మిల్లు ప్రారంభమైన పదిహేను రోజుల్లోనే కాగితం తయారీ ఊపం�