Home » real estate
ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ 2020ని ప్రవేశపెట్టారు. ఆదాయాలకు ఊతం ఇవ్వడం, కొనుగోలు శక్తి పెంచడం, ఆర్థకవ్యవస్థ యొక్క ప్రాథమికాలను బలోపేతం చేయడం.అదే విదంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం లక్ష్యాలతో బడ్జెట్ రూపొందిచ
రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ప్రజలు మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు కి అధికారం ఇచ్చి రాజధానిని ఎంపిక చేయమని ఆయన భుజ స్కందాలపై పెడితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అందరికీ కావల్సిన రాజధాని, అ�
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిసెగలు ఇంకా చల్లారలేదు..అధికార విపక్షాల మధ్య మాటల యుధ్దాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు అండగా నిలబడి వారితో కలిసి పోరాడుతున్నారు. అధికార వైసీపీ నాయకులు కూడా మాటలతో ప
విశాఖపట్నం దశ తిరిగినట్టేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇంతకీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖనే జగన్ ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా ఉండే స్థాయి విశాఖ నగరానికి ఉందా? విశాఖకు ఉన్న సానుకూలతలేంటి? ప్రతికూలతలు ఏంటి? ఎగ్జ�
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరి రోజు(డిసెంబర్ 17,2019) రాజధాని అమరావతి, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వాడీవేడి చర్చ జరిగింది. రాజధానిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని పేరుతో ఇన్ సైడర్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు రావాల్సిన రూ.40 కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరాడు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని,
హైదరాబాద్: కొన్ని కాలంగా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. కొనేవారు కొంటున్నారు..అమ్మేవారు అమ్ముతున్నారు. దీంతో సర్కార్ ఖజానాకు కాసులు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో స్థిరాస్తి విక్రయాలు 2019 మార్చి నెలలో మరింతగా పెరిగాయి. &nb
రాజమహేంద్రవరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఏకంగా సీన్లో ఉండడం లేదని చెప్పేయడంతో పాలకపార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. సినీ ప్రముఖుడు, ఎంపీ మురళీ మ�
పాకిస్తాన్ : పాక్ ప్రభుత్వం సహకారంతోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తు మరణకాండలు సృష్టిస్తోంది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.మానవ బాంబులను తయారుచేసి భారత్ పై ప్రయోగిస్తున్న ఈ ఉగ్ర సంస్థ ఫండింగ్ కోసం కొత్త దారిని ఎంచుకుంది. ఇప్పటి వరకూ పలు వ్యాపా�
హైదరాబాద్ : రాష్ట్రంలో రిజిష్ట్రేషన్ల రాబడి జోరుగా సాగుతోంది. భూములు, స్థలాలు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల రాబడి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఈ సారి రికార్డు స్థాయిలో 29.03 శాతం మేర రిజిస్ట్రేషన్ల రాబడిలో వృద్ధ�