Home » reason
చారిత్రక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని మళ్లీ మురుగునీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్ చాంబర్ సహా… కారిడార్, మేల్ వార్డులు ఉస్మాన్సాగర్ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్త
కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్లో భారీగా పెరగడానికి కారణం ఏంటి? తెలంగాణలో మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు… ఒక్క హైదరాబాద్లోనే ఎందుకు పెరుగుతున్నాయి? కేసులు పెరగడానికి ప్రత్యేక కారణం ఉందా? ఈ కారణం చేతనే సిటీలో పాజిటివ్ కేసులు దండిగా ప
యాంకర్ శ్రీముఖి తాను సినిమాలు కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పింది..
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియ�
చైనాలోని వుహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే థాయ్ లాండ్,జపాన్,దక్షిణ కొరియాలను తాకిన ఈ బ్యాక
దేశరాజధాని ఢిల్లీ,యూపీలో తీవ్ర వాయుకాలుష్యం నెలకొన్న సమయంలో యూపీ బీజేపీ నాయకుడు వినీత్ అగర్వాల్ షర్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాయుకాలుష్య పాపం పాకిస్థాన్, చైనా దేశాలదేనని బీజేపీ నాయకుడు వినీత్ అగర్వాల్ ఆరోపించారు. ఢిల్లీలోకి పాక
కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కేసుకి కాంగ్రెస్ ఎల్పీ లీడర్,మాజీ సీఎం సిద్ధరామయ్యే కారణమంటూ కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాగల్ కోట్ లో ఇవాళ(సెప్టెంబర్-8,2019)నళిన్ కుమార్ కతీల్ మాట్లాడుతూ… డీకే శివ
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు ప్రధాని మోడీ ఎప్పుడూ నామినేషన్ పత్రాల్లో తన పెళ్లి గురించి ప్రస్తావించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ చెప్పినదానికి, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చే�
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో మూడు రోజులుగా జరుగుతున్న ఎన్ కౌంటర్ దాదాపు ముగిసినట్లేనని ఆదివారం(మార్చి-3,2019) కాశ్మీర్ ఐజీపీ ఎస్పీ పనీ తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తె