Home » Red Book
Nara Lokesh : నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్న జగన్.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఇంటికీ మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.
చంద్రబాబు నాయుడు పాలన గాలికి వదిలేశాడు. తుఫాను వస్తుందని ముందే అలర్ట్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వరద వస్తుందని తెలుసు. ఆరోజే సమీక్ష చేసి ఉంటే అధికారులను
రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ దాడులను ప్రోత్సహించలేదు.
ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ తెరవడం మొదలుపెట్టారని..
రెండు నెలల్లోనే పరిశ్రమలు వచ్చినట్టు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఎల్లవేళలా అబద్దాలతో నమ్మించ లేరు.
ఏపీలో నడిరోడ్డు మీద టీడీపీ కిడ్నాప్
ఇలాంటి కిరాతకం నడుపుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి.
96 మంది డీఎస్పీల బదిలీతో రెడ్బుక్పై చర్చ